Telugu » Andhrapradesh News
Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే.. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.
AndhraPradesh Aadhaar special camps : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కాలేజీలు, స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనుంది.
ఐదేళ్ల హయాంలో మీరు పూర్తి చెయ్యలేని హంద్రీనీవాను మేము ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి చూపించాం. Nimmala Rama Naidu
ఎయిర్పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం భూసేకరణకు తాము సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు.
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయంకు తొలి విమానం చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు దిగారు. వారికి స
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురంకు తొలి విమానం చేరుకుంది.
చంద్రబాబు నాయుడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధిపొందే ప్రయత్నాన్ని తెలంగాణలోని అధికార, విపక్ష పార్టీలు చేస్తున్నాయి.. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం రాజీ పడదని ప్రభుత్వం ఒక ప్రకటనలో త
Bhogapuram Airport : ఏపీలో విమానయాన రంగానికి కీలక మైలురాయిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. విశాఖపట్టణం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది.
ఎన్నో ప్రత్యేకతలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.
అతడిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అతడిని డీ అడిక్షన్ సెంటర్కు పంపారు.