-
-
Telugu » Andhrapradesh News
-
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఎట్టకేలకు ఏపీ మెట్రోకు లైన్ క్లియర్.. రూ. 21,616 కోట్లతో మాస్టర్ ప్లాన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
August 10, 2026 / 08:00 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలవనున్న విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు(Ap Metro Rail) ప్రాజెక్టులు ఎట్టకేలకు కీలక దశకు చేరుకున్నాయి.
చూస్తే అమాయకుల్లా ఉన్నారు కదా.. తిరుమలలో వీళ్ళుచేసే మోసాలు తెలిస్తే షాక్ అవుతారు! ఒక్కొక్కరూ..
August 10, 2026 / 07:23 AM ISTతిరుమల (Tirumala)సీఆర్ఓ ఆఫీస్ పరిసరాల్లో మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
August 10, 2026 / 06:30 AM ISTబంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం(Rain Alert) ఒక్కసారిగా చల్లబడింది.
మెడికో ప్రియాంక మృతి.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. నిందితులను వదిలిపెట్టమన్న సీఎం
August 9, 2026 / 08:24 PM ISTMedico Priyanka : మెడికో ప్రియాంక మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.
మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్.. కిమ్స్ వైద్యులు వెల్లడి!
August 9, 2026 / 06:15 PM ISTMedico Priyanka : మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడుతూ మృతిచెందింది. ఆమె బ్రెయిన్ డెడ్తో చనిపోయినట్టు కిమ్స్ వైద్యులు వెల్లడించారు.
ఇంతకాలం క్లాస్ చూశారు.. ఇక నా మాస్ ఏంటో చూస్తారు.. బాలినేని సంచలన వ్యాఖ్యలు
August 9, 2026 / 04:30 PM ISTBalineni Srinivasa Reddy : భూముల వ్యవహారాలపైనా దామచర్లను బాలినేని సూటిగా ప్రశ్నించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు కూడా ఆధారాలు చూపిస్తానని ఆయన సవాల్ చేశారు.
మెడికో ప్రియాంక కేసులో కొత్త కోణం.. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు..
August 9, 2026 / 02:37 PM ISTMedico Priyanka Case : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ద్రౌపదీ ముర్ము నుంచి మోదీ వరకు.. సీఎం చంద్రబాబు చెప్పిన ‘సంకల్ప’ సక్సెస్ మంత్ర..
August 9, 2026 / 01:47 PM ISTChandrababu Naidu Tribal Day Speech : ఆదివాసీలకు సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం వారిలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఒకే టికెట్తో ఒకే రోజు రెండు సార్లు తిరుమల శ్రీవారి దర్శనం.. ఇలా చేయండి..
August 9, 2026 / 10:12 AM ISTTirumala Tirupati Devasthanam : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి వార్షిక పుష్పయాగం సేవ రోజు ఒకే టికెట్ పై రెండుసార్లు స్వామివారి దర్శనం చేసుకొనే అవకాశం కల్పించింది.
తల్లికి వందనం రూ.13వేలపై లబ్ధిదారులకు మరో గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన
August 9, 2026 / 09:09 AM ISTThalliki Vandanam : తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.