-
-
Telugu » Andhrapradesh News
-
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. విశాఖలో రూ. 2000 కోట్లతో ఏఐజీ హాస్పిటల్.. శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్
August 30, 2026 / 09:26 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ ఏఐజీ ఆస్పత్రి (AIG Hospitals Vizag) సిద్ధమైంది.
ఇక బస్టాప్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు.. RTC బంపర్ ఆఫర్
August 30, 2026 / 08:18 PM ISTఏపీఎస్ఆర్టీసీ (APSRTC Home Pickup) తన ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది.
30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రేపే 'వెలిగొండ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
August 30, 2026 / 05:59 PM ISTవెలిగొండ (Veligonda Project)సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించనున్నాడు.
20 ఏళ్లుగా ఎదురుచూసి.. పట్టపగలే నరికి చంపి.. గుంటూరులో దారుణం
August 30, 2026 / 03:00 PM ISTఆంధ్రప్రదేశ్లోని గుంటూరు (Guntur Murder)నగరంలో పట్టపగలే జరిగిన ఒక దారుణ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది.
ఉద్యమ కార్యాచరణపై వెనక్కి తగ్గేది లేదు.. మాపై అన్యాయంగా అపవాదు సరికాదు..
August 30, 2026 / 01:41 PM ISTBopparaju venkateswarlu : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాము ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేది లేదని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
గ్రేటర్ విశాఖలో ఫ్యాన్ స్పీడ్ను పెంచేదెవరు.? మేయర్ సీటు దక్కేదెలా..
August 30, 2026 / 12:48 PM ISTVisakhapatnam YCP Politics : గ్రేటర్ విశాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఫ్యాన్ పార్టీకి ఛాలెంజింగ్గా మారాయని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న వేళ..గ్రేటర్ విశాఖ మేయర్ సీటు దక్కేదెలా.? అన్నింటికి మించి ప్రత్యక్ష ఎన్నికల్లో పరువు నిలబెట్టుకునేదె�
వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
August 30, 2026 / 07:11 AM ISTDharmana Prasada Rao : వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీ పేదలకు తీపి కబురు.. 4 లక్షల కొత్త ఇళ్లు మంజూరు.. వారంలోనే పట్టాల పంపిణీ!
August 29, 2026 / 08:54 PM ISTప్రధానమంత్రి ఆవాస్ యోజన (Ap PMAY Scheme) పథకం కింద రాష్ట్రానికి కొత్తగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విజయవాడలో ఘోరం.. ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురు మృగాళ్లు అరెస్ట్
August 29, 2026 / 08:33 PM ISTవిజయవాడ(Vijayawada Tragedy) నగరంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తించే దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీ వైద్య విద్యార్థులకు షాక్.. కోర్సుల ఫీజుల పెంపు.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం!
August 29, 2026 / 06:21 PM ISTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల ఫీజులను(AP MBBS Fees) పెంచుతూ అధికారికంగా నిర్ణయం తీసుకుంది.