Home » -Andhrapradesh
TG Venkatesh : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ ప్రభుత్వం భయపడి ఎలక్షన్స్ కు వెళ్లారు అని అనుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
Bhuma Akhila Priya : తీహార్ జైల్లో వేసినా జైలు నుంచి నామినేషన్ వేసి గెలుస్తా. మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను పార్టీకి ఇంకా దగ్గర ఆవుతున్నా.
దేవినేని ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు కాదని స్పష్టం చేశారు.
Atchutapuram : ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పడానికి కారణం లేకపోలేదు అంటున్నారు పోలీసులు. రూమ్ లో కత్తి, ఇంజెక్షన్, నీడిల్స్ చూస్తే అనుమానం కలుగుతోందన్నారు.
Atchutapuram : తమ కూతురి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ నుంచి ప్రేమించుకున్న జంట పెళ్లి చేసుకుంది.
ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా... మెడికల్ కాలేజీలో అధిక ఫీజులతో పేద విద్యార్థులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేస్తున్న పొంగిలేటిని ధృత రాష్ట్రుడిగా పోల్చడం సరికాదన్నారు.
వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే తాను, తన ప్రభుత్వం నిత్యం పాటిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
కొడాలి నాని కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారనని..కాపుల గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కాపుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో ఇష్�
రాజమండ్రిలో మహానాడు విజయవంతమైంది. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతలకు భయం మొదలైందని గంటా అన్నారు.
Roja Selvamani Rk : 14 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఇప్పుడు కొత్తగా పూర్ టూ రిచ్ అనడం కామెడీగా ఉందన్నారు.