Telugu » Andhrapradesh News
ఈ క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా OG సినిమాపై స్పెషల్ ట్వీట్ వేశారు. (Nara Lokesh)
ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి డిజిటల్ బుక్ను ఇంప్లిమెంట్ చేస్తే..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో బుక్ రాస్తే..ఈ రచ్చ ఆగేదెప్పుడన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇందుకు నిరసనగా ఎన్టీఆర్ వైద్యలు బంద్ చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
YCP digital book : అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.
వైఎస్ జగన్ (YS Jagan) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Earthquakes : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఒంగోలు ప్రాంతంలో రాత్రి 2గంటల సమయంలో స్వల్పంగా భూమి కపించింది.
గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మర్రి రాజశేఖర్ సన్నిహితులని చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన లావు..
వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. నలుగురైదుగురు నేతలు తప్ప..మిగతా నేతలెవరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు.
రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.