Telugu » Andhrapradesh News
త్వరలో అన్ని జిల్లాల్లో ఈ జేఏసీ కాపునాయకులతో సమావేశం అవుతుందని చెప్పారు.
గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఆదాయ వనరుగా మాత్రమే చూసిందని గొట్టిపాటి అన్నారు.
ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లను నడుపుతారు.
టీడీపీ పరంగా చంద్రబాబు దూకుడు అలా ఉంటే..ఇన్నాళ్లు వైసీపీని పల్లెత్తు మాట అనడానికి కూడా ఇష్టపడని బీజేపీ..అటాక్ మోడ్లోకి వెళ్తామంటోంది.
దాని వల్ల కార్పొరేషన్ కు 114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎంపీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదైంది. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు.
దీంతో ఇప్పటినుంచే ప్రత్యామ్నాయం ఆలోచించడం..సాధ్యమైనంత వరకు లీడర్లకు టికెట్పై క్లారిటీ ఇవ్వడం వంటివి టీడీపీ అధిష్టానం మదిలో ఉన్న అస్త్రాలుగా చెబుతున్నారు.
గ్రామసభల సమయంలో అర్జీలు సమర్పించవచ్చని ఏపీ సీఆర్డీఏ తెలిపింది.
Aadhaar Services : ఆధార్ కావాల్సిన వ్యక్తి పరిస్థితి, అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం, వయసు వంటి పూర్తి వివరాలు తెలిసేలా..
Mother remarriage son committed suicide : తల్లి మరో పెళ్లి చేసుకుందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా మంగళగిరి మండలంలోని
ప్రస్తుతం టీడీపీకి 38 మంది సభ్యులు ఉండగా.. వైసీసీకి 15 మంది ఉన్నారు. మరింత మంది వైసీపీకి టచ్లో ఉన్నారని.. అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ వ్యూహరచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది.