Home » Sports
కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ సహనం కోల్పోయాడు. ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు.
గెలుపు జోష్లో ఉన్న పంజాబ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా టీం.. గేమ్ అదిరిపోయింది. ఈడెన్ గార్డెన్స్ లో రన్స్ వరద పారింది అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి పంజాబ్ రిప్లై ఇస్తూ..
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
ఐపీఎల్ 17 సీజన్లో మ్యాచులు అంచనాలకు అందకుండా సాగుతున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ 17 సీజన్లో పరుగుల వరద పారుతోంది.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ పరుగుల వర్షంతో తడిసి ముద్దైంది.
పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో సిక్సర్ల వరద పారింది. ఐపీఎల్, టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు నమోదు కావటం ఇదే తొలిసారి.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో
కోల్కతా నిర్దేశించిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఉఫ్ అని ఊదేసింది. ఫలితంగా కోల్కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది.