Telugu » Sports News
భారత బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.(IND vs AUS) అడిలైడ్ వేదికగా భారత్తో ఉత్కంఠగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2026 ముందు పంజాబ్ కింగ్స్ కీలక (Punjab Kings) నిర్ణయం తీసుకుంది. స్పిన్ బౌలింగ్ కోచ్గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేని నియమించింది.
టీమ్ఇండియా యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) ఆసీస్తో రెండో వన్డేలో బ్యాట్తో రాణించాడు.
రెండో వన్డేలో (IND vs AUS) ఆస్ట్రేలియా ముందు భారత్ 265 పరుగుల లక్ష్యం ఉంచింది.
వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (Rohit Sharma ) మూడో స్థానానికి చేరుకున్నాడు.
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో ఔటైన తరువాత కోహ్లీ (Virat Kohli) చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి రీ ఎంట్రీలో ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలం అయ్యాడు.
అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS 2nd ODI ) జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది.