Home » Sports
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడంతో టాలీవుడ్ నటులు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఓపెనింగ్ సెర్మనీని ఎంతో ఘనంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తుందని అంతా భావిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీలో మొత్తం 10 జట్లు కప్పుకోసం పోటీ పడనున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ధోనీ వ్యాపారంపై దృష్టిసారించాడు. ఒకపక్క సినిమా నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టాడు. గత నెలలో అమెరికాలో అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తో..
2020, 2021 ఐపీఎల్ సీజన్లలో సాయి కిషోర్ చెన్నై జట్టులో సభ్యుడు. అయితే, ఆ రెండు సీజన్లలోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. 2022కు ముందు జరిగిన వేలంగా అతన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 202/4 పరుగులు చేసింది.
ఆసియా గేమ్స్ 2023లో భాగంగా క్రికెట్ విభాగంలో టీమిండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. దీంతో అతను టీ20 ఫార్మాట్ లో భారత్ జట్టు తరపున సరికొత్త రికార్డును సృష్టించాడు.
భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండు సార్లు విజేతగా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రెండోసారి వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింద
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.