Home » Sports
ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
52 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు తొలుత తడబడింది. చివరికి రెండు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.
తాజాగా బంగ్లాదేశ్ జట్టు కివీస్ బ్యాటర్ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసింది. దీంతో నెట్టింట మరోసారి మన్కడింగ్ అంశం వైరల్ అవుతోంది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ లు ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీరిద్దరు ఎప్పుడు కలుసుకున్నారు. దేని కోసం మీట్ అయ్యారు అని నెటీజన్లు ఆరా తీస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ ముందు వరుస విజయాలతో భారత జట్టు మంచి జోష్లో ఉంది. జట్టు కూర్పు విషయంలో దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. అయితే.. ఇప్పుడు భారత అభిమానులను ఓ విషయం కలవరపెడుతోంది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు ఎంత మొత్తం ప్రైజ్మనీగా లభించనుంది..? రన్నరప్ జట్టుకు ఎంత ఇస్తారు..?
సూర్య కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇటువంటి పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. ఫిజికల్గా కూడా సవాలుగా ఉంటుంది. కానీ, మేమందరం పూర్తి ఫిట్ నెస్తో ఉన్నాం. అదే మైదానంలో చూపించాం అంటూ రాహుల్ చెప్పారు.
ఆసియా కప్ కొట్టడంతో పాటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో గెలిచి.. India Cricket Team
పేసర్ హసన్ అలీ ప్రపంచ కప్ ద్వారా పాక్ టీమ్లో మళ్లీ చేరాడు. పాకిస్థాన్ బాబర్ అజామ్ సారథ్యంలో..