-
-
Telugu » Sports News
-
స్పోర్ట్స్ వార్తలు
ఘనంగా మొదలయిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. సందడి చేసిన నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్.. ఫొటోలు..
September 19, 2026 / 11:42 PM ISTనేడు మంగళగిరిలో ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమయింది. ఈ ప్రారంభ వేడుకకు నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్ హాజరయ్యారు.
భారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ వినాయక చవితి సెలబ్రేషన్స్..
September 19, 2026 / 04:02 PM ISTభారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) వినాయక చవితి సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
భారత్తో టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్కు భారీ షాక్..
September 19, 2026 / 02:52 PM ISTభారత్తో అతి త్వరలో జరగనున్న టీ20 సిరీస్కు (IND vs NZ ) ముందు న్యూజిలాండ్కు భారీ షాక్ తగిలింది.
మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా గేమ్స్ పతకాలను టీమ్ఇండియా తీసుకోవాల్సిందేనా?
September 19, 2026 / 12:16 PM ISTఆసియా గేమ్స్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పతకాలు (Team India) గెలిస్తే ఆ తరువాత ఏం జరుగుతుంది ? అన్న అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఆసియా గేమ్స్లో సెమీస్కు చేరిన భారత్.. జపాన్ పై ఘన విజయం..
September 18, 2026 / 12:38 PM ISTజపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో (Womens Asian Games 2026) భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్కు చేరుకుంది.
అఫ్గాన్తో టీ20 సిరీస్ క్లీన్స్వీప్.. టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్..
September 18, 2026 / 08:11 AM ISTఅఫ్గాన్తో మూడో టీ20 మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మాట్లాడాడు.
అఫ్గాన్తో మూడో టీ20 మ్యాచ్.. అభిషేక్ శర్మ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్..
September 17, 2026 / 08:16 PM ISTIND vs AFG 3rd T20 : ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
క్రికెటర్ పృథ్వీ షాకు షాకిచ్చిన కాబోయే భార్య.. ఎంగేజ్మెంట్ రద్దు.. ఆకృతి అగర్వాల్ ఇన్స్టాలో పోస్ట్ వైరల్
September 17, 2026 / 05:30 PM ISTPrithvi Shaw Akriti Agarwal : టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
టీమిండియాకు అఫ్గాన్ బోర్డు బిగ్ సర్ప్రైజ్.. ఢిల్లీలో 'కోహ్-ఏ-జఫర్' ప్రత్యేక విందు
September 17, 2026 / 09:01 AM ISTఅఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు టీమిండియాకు ఢిల్లీలో 'కోహ్-ఏ-జఫర్' (Koh E Jafar Dinner) పేరిట ఘనంగా ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది.
వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్లకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలకు నో ప్లేస్..
September 16, 2026 / 09:45 PM ISTస్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లలో పాల్గొనే భారత జట్లను (IND vs WI) బీసీసీఐ ప్రకటించింది.