-
Home » Iran vs Israel War
Iran vs Israel War
యుద్ధంలో కీలక మలుపు.. రంగంలోకి ఎ-10, అపాచీలు.. హర్మూజ్ను తెరిచేందుకు ఆపరేషన్ షురూ..
Iran vs Israel War : ప్రపంచ చమురు జీవనాడి హర్మూజ్ జలసంధిని మళ్లీ యథాస్థితికి తెచ్చేందుకు అమెరికా చర్యలు ప్రారంభించింది.
పేల్చేస్తాం.. ఇరాన్కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్..! పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్ బలగాలు
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ పై 7వేల 800కు పైగా దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇప్పటివరకు ఇరాన్ కు చెందిన 120 నౌకలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
మళ్లీ రెచ్చిపోయిన ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై భీకర దాడులు
కువైట్, సౌదీ, ఖతార్ పై మరోసారి ఇరాన్ దాడులు చేస్తోంది. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.
పెట్రోల్ రేట్స్ బ్లాస్ట్.. ఒకేసారి లీటర్ పై 15 రూపాయలు పెంపు.. ఎక్కడంటే..
Petrol Prices Rise : ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. భారత దేశంలో ఆయిల్ రేట్లు స్థిరంగా ఉన్నా.. భారతదేశం పక్కనే ఉన్న దేశాలు మాత్రం ఆయిల్ రేట్లను భారీగా పెంచేశాయి.
నేను చనిపోలేదు.. కేఫ్ లో కాఫీ తాగుతూ.. స్వయంగా వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
నెతన్యాహు చనిపోవడంతో ఇజ్రాయెల్ ఆయన ఏఐ వీడియో రిలీజ్ చేసిందని, అందులో చేతికి 6 వేళ్లు ఉన్నాయన్న ప్రచారం జరిగింది.
నిమిషాల్లోనే 1430 మిస్సైళ్ల వర్షం.. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు
ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. వార్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.
డాలర్కు మూడిందా? అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ఇరాన్ దిమ్మతిరిగే వ్యూహం..
యుద్ధం ఆగాలంటే అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండి పడాల్సిందేనని కోరుకుంటోంది. ప్రపంచ దేశాలకు కూడా ఇలాంటి పిలుపే ఇస్తోంది ఇరాన్.
నెతన్యాహు చనిపోయారా? 3 వారాలుగా యుద్ధం జరుగుతున్నా కనిపించని ఇజ్రాయెల్ ప్రధాని
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉనికిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వార్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ ఇద్దరు నేతలు బహిరంగంగా ఎక్కడా కనిపించింది లేదు.
మిషన్ న్యూక్లియర్!
మిషన్ న్యూక్లియర్!
‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా సైన్యం ఎటాక్.. ఇది శాంపిల్ మాత్రమే.. ఇరాన్కు ట్రంప్ బిగ్ వార్నింగ్
Iran vs Israel War : ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్ అయిన ఖర్గ్ ఐలాండ్పై యూఎస్ బలగాలు దాడి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.