Telugu » Political News
వచ్చే ఎన్నికల్లో తిరిగి నాగర్కర్నూల్ నుంచి పోటీ చేసి గెలిచేందుకు తాను ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే..తనకు అచ్చంపేట బాధ్యతలు ఎందుకని సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేశారట.
ఎన్నికల్లో గెలుపు, ఓటములు కామనే అయినా..పోటీ కంపల్సరీగా ఉండాలని సీనియర్లు చెప్తున్నారట. పోటీలోనే లేకపోతే..పార్టీ..
ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై విచారించిన హైకోర్ట్.. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా..జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించింది.
లేటెస్ట్ బిల్లు ఇష్యూతో మండలిపై కూటమి సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఏదైనా చేసి మండలిలో బలపడాలని..వ్యూహం రచిస్తోందట.
మేము అదిస్తాం, ఇదిస్తాం అంటున్నారు. మీ అందరిని చంద్రుడి మీదకు తీసుకెళ్తాం అని కూడా హామీ ఇస్తున్నారు.
ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? శాసనసభలో వారి ప్రవర్తన ఎలాగుంది? తీసుకొచ్చిన చట్టాలు ఎలాంటివి?
ఒకవేళ ఫస్ట్ టైమ్ మినిస్టర్స్గా ఉన్నవాళ్లకు కొన్ని విషయాలు తెలియకపోయినా..అమాత్యులకు బ్యూరోక్రాట్స్ సలహాలు, సూచనలు ఇవ్వడం కామన్.
పార్టీ అధికారంలో లేనప్పుడు ఈ పదవులు అంత కీలకమేమి కాదు. కానీ ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటం..పైగా ఉమ్మడి జిల్లాలో 14 చోట్ల కూటమి వారే గెలవడంతో..
ఇక కలెక్టర్పై బదిలీ వేటే మిగిలింది అన్న చర్చ జరుగుతున్న సమయంలోనే సిరిసిల్ల డీపీఆర్వో రంగంలోకి దిగారు. జిల్లా అధికారుల వాట్సప్ గ్రూప్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కించపరుస్తూ..
కూటమి లేవనెత్తిన ఈ రెండు అంశాలను వైసీపీ బెదిరింపుగానే భావిస్తోంది. అనర్హత ఎలా వేస్తారో చూస్తామని సవాల్ విసురుతోంది.