Home » Political
కేశినేనీ నీ వెధవసోది ఆపు..నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు...ఏంటీ నీ బిల్డప్ ఏందయ్యా.. దొబ్బేది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు ఇంకా ఏంటో.. ప్రజాసేవల చేయటానికే వచ్చానంటావు ఏంటీ నీ బిల్డప�
కాంగ్రెస్ లోకి కొంతమంది కొత్త కోడళ్లు వస్తుంటారు..అటువంటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వచ్చినా... ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ఈ సీటు కొండా సురేఖదే..ఇక్కడి నుంచి గెలిచేది కొండా సురేఖే అంటూ అంటూ ధీమా వ్యక్తంచేశారు.
కలిసికట్టుగానే ఎన్నికల ప్రచారం చేసేందుకు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ అంగీకరించారు. సోమవారం ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీల�
కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన, తెలుగు మూలాలున్న సునీల్ కనులోగు గతంలో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీంలో పనిచేశారు. కాగా, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలే వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన క�
‘పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం’ పేరుతో రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫెక్సీలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ ఈ ఫ్లెక్సీలు ఏర్పాట�
గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి మొదట నివాళులు అర్పిస్తామని చిన్నారెడ్డి చెప్పారు.
కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించామని, దాన్ని చూస్తే మీకు గర్వంగా లేదా అని ప్రజలను మోదీ ప్రశ్నించారు.
KA Paul : ఒక ఇడియట్ కారణంగా కేసీఆర్ కి దూరమయ్యా. అందుకే ఆ ఇడియట్ ను దూరం పెట్టా. నా బ్లెస్సింగ్ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవాడు కాదు.
Kishan Reddy : నాయకులు చేరితేనే ప్రభుత్వాలు ఏర్పడవు. ప్రజలు మార్పు కోరుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. సౌత్-నార్త్ అంటూ ముడి పెట్టొద్దు.
అభివృద్ధి వేరు, పార్టీలు వేరని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ ఫారంలు మాత్రమే ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు.