Telugu » Political News
పులివెందుల జడ్పీటీసీ బైపోల్లో ఓటమి తర్వాత..జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ అవినాష్ కుటుంబాన్ని కాదని..
ఈ కార్యక్రమానికి సీఎం వెళ్తే బాగుండదనే ఆలోచనతో రైతు కమిషన్ రంగంలోకి దిగిందట. తనకున్న మార్గాల ద్వారా జరుగుతున్న వ్యవహారాన్ని సీఎంవోకు చేరవేశారట.
ఆమె ఎన్నికల ప్రచార సభలో తన భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడంపై.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.
ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా..ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్న ఆయన కోరిక తీరలేదు. దీంతో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట నాగబాబు.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఏకిపారేస్తున్నారు. ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అసంతృప్త గళం కంటిన్యూ అవుతూనే ఉంది
వాస్తవానికి వైసీపీ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు ముందు టీడీపీలోనే ఉండే వారు. 1985లో అల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.
ఒకవేళ స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు.
పటేల్ రమేష్రెడ్డి, సర్వోత్తమ్రెడ్డి, వేనారెడ్డి ఈ ముగ్గురిలో ఎవరికి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్ దక్కాలన్నా..జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని ఇచ్చే అవకాశం ఉండదంటున్నారు.
ఆంధ్రా ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని చురకలు అంటించారు.
పార్టీ పెద్దల జోక్యంతో ఇష్యూ ఇంతటితో సద్దుమణుగుతుందా? మునుముందు కొత్త పరిణామాలకు దారి తీస్తుందా అనేది చూడాలి.