Home » Political
పార్టీలో చేరాలనుకుంటున్న ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యాఖ్యలతో వెనుకడుగు వేస్తారేమోననే టాక్ కాంగ్రెస్లో నడుస్తోందట. ఏదేమైనా ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పడుతుందో చూడాలి.
వైసీపీ నేతలు చేరే విషయంలో కూటమిలోని మూడు పార్టీలు ఒకే మాటపై ఉండాలని ఇటీవల నిర్ణయించడంతో వైసీపీ మాజీ నేతల చేరికపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే 8 నెలల సమయం ముగిసిందని.. ఇంకా ఆలస్యం చేయడం వల్ల పార్టీకి నష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవుల భర్తీకి పేర్ల పరిశీలనతోనే పార్టీ కాలక్షేపం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
సీఎం హోదాలో జగన్ ఏపీని పాలించగా, మంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలకనేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
బీజేపీ సహా పార్టీలన్నింటిని పిలిచి ఏపీలో పరిస్థితులను చూడమని చెప్పామని, ఇండియా కూటమి పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు వచ్చాయని తెలిపారు.
నిన్న అసెంబ్లీలోనూ కేంద్రం తీరుపైనా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు NDSA అనుమతి వచ్చే వరకు మేము నీరు నిల్వ చేయం.
Kamala Harris : భారత సంతతి అమెరికన్ కమలా హారిస్కు భారీగా మద్దుతు లభిస్తోంది. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మద్దతుదారులు గురువారం రాత్రి జూమ్ వేదికగా హాజరై రికార్డులు బద్దలు కొట్టారు.
జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.
ముగ్గురు బలమైన నేతలు పార్టీలో కొనసాగడం వల్ల... పైకి అంతా ఒకే అన్నట్లు కనిపిస్తున్నా... లోలోన మండుతున్న అగ్నిపర్వతంలా నేతలు రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.