Telugu » Telangana News
Heavy Rains in Telangana అక్టోబర్ 1వ తేదీ నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
వర్ష విపత్తు నుంచి నగరాన్ని కాపాడేందుకే హైడ్రాని తీసుకొచ్చామన్నారు. కనుమరుగైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన హైడ్రాను సీఎం రేవంత్ అభినందించారు.
"నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమందికి అర్థం కాలేదు" అని చెప్పారు.
"రేవంత్ మాట్లాడే గలీజ్ మాటలు ఏ ముఖ్యమంత్రైనా మాట్లాడారా? రేవంత్ రెడ్డి ఓటుకి నోటు దొంగ.. 50 లక్షలతో దొరికిన దొంగ" అని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ప్యూచర్ సిటీ డవలప్ మెంట్ అథారిటీ (FCDA) భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Rain Alert in Telangana : ఆది, సోమవారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
పార్టీలో కూడా జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న గొడవలపై చర్చ నడుస్తోంది. పాత నేతల వర్గీయులకు 80 శాతం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి 20 శాతం అవకాశాలు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడిస్తారని ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ప్రశ్నించగా.. తాము సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్.
హైదరాబాద్ శివారులోని హయత్నగర్లోని ఎస్వీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఇద్దరు గెలిచారు.
"పోలీసులకు ప్రతిపక్షము, అధికారపక్షము అని ఏమీ ఉండదు.. అంతా ఒకటే" అని తెలిపారు.