Home » Telangana
గత ఎన్నికల్లో 105 స్థానాల్లో బీజేపీ డిపాసిట్ కోల్పోయింది. ఇప్పుడు 110 స్థానాల్లో డిపాసిట్ కోల్పోవడం ఖాయం. ఇది నా సవాల్. ఆదాని వ్యవహారంలో జేపీసీ వేయడానికి ఎందుకు భయం?
కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని, అందుకే అక్కడి స్థానిక పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉందని, కరోనాకు మందు కనిపెట్టారని కొనియాడారు.
70 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 110 రూపాయలైంది. 500 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1100 రూపాయలు అయ్యింది. KTR
వాస్తవానికి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా రోజులుగానే ఆర్ఎస్పీ అక్కడే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం తన పోటీ గురించి క్లారిటీ ఇవ్వలేదు
బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మోదీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్ ను నేరవేర్చడం లేదు. మీ ప్రభుత్వం కూడా బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసింది. Revanth Reddy
సిద్ధిపేట-సికింద్రాబాద్ వరకు నిర్మించిన నూతన రైల్వే లైనును మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం నుంచే మొదటి రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన సూపర్ థర్మల్ పవర్ ప్లాంటును జాతికి అంకితం చేశారు.
వరంగల్ డల్లాస్ కాలే,కనీసం బస్టాండ్ కూడా రాలే,వరదలు, బురదలు బోనస్, నిజామాబాద్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే,100 కుటుంబాలు కూడా బాగుపడలే అంటూ కేటీఆర్ పై సెటైర్లు వేశారు బండి సంజయ్.
నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభ నుంచే ఆయన సిద్దిపేట రైలును ప్రారంభించారు. ఇక దీనితో పాటు రాష్ట్రంలో సుమారు రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేశారు, ప్రారంభించారు.
దుబ్బాక నుండి ముస్తాబాద్, మెదక్ నుంచి చేగుంట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తే శంకుస్థాపన చేసింది నువ్వు కాదా హరీష్? దౌల్తాబాద్ నుండి చేగుంట రోడ్డుకు సెంట్రల్ ఫండ్ తెచ్చింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.
అక్టోబర్ 4న ఉదయం 9.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు. 4న తెలంగాణ తుది ఓటర్ జాబితాను ఈసీ విడుదల చేయనుంది.