Telugu » Telangana News
ఒకప్పుడు పిల్లల మరణాలు అధికంగా ఉండేవి. ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన వైద్యం కారణంగా శిశు మరణాలు తగ్గాయి.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు మొత్తం 4,333 నోటిఫై కాగా, 38,350 వార్డులు నోటిఫై అయ్యాయి.
దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలింగ్ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు..
బండి సంజయ్ ఆఫీస్ నుంచి విడుదలైన పత్రిక ప్రకటనపై పరోక్షంగా ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు.
ఏ మాత్రం ఊహించనట్లుగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో 1,168 సర్పంచ్ స్థానాలను గెలవడంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యిందట.
ఈ మ్యాచ్ నేపథ్యంలో 3వేల మంది భద్రతా ఏర్పాట్లు చేశారు. టికెట్లు లేనిదే స్టేడియంలోకి రావొద్దని పోలీసులు సూచించారు.
Aadhaar Services : ఆధార్ కావాల్సిన వ్యక్తి పరిస్థితి, అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం, వయసు వంటి పూర్తి వివరాలు తెలిసేలా..
Hyderabad Police : 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026ను స్వాగతిస్తూ న్యూఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు.
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు -2027 నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాల తేదీలను ఖరారు చేస్తూ ..