Home » National
ఓ గేదె తన యాజమానురాలి మంగళసూత్రాన్ని మింగేసింది. దీంతో వారు ఏం చేశారంటే..
Earthquake in Delhi NCR: ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గుర
నైపుణ్యం ఉంటే సాధారణ కారుని కూడా లగ్జరీ కారుగా..ఖరీదైన కారుగా మార్చేయొచ్చని చేసి చూపించాడో ఓ యువకుడు. మారుతి 800 కారును ఏఖంగా రోల్స్ రాయిస్ కారుగా మార్చేశాడు.
న్యూస్ క్లిక్ అనేది మీడియా ప్లాట్ ఫారమ్. దీనిని 2009లో సంస్థ యొక్క ఎడిటర్ - ఇన్ - చీఫ్ అయిన ప్రబీర్ పుర్కాయస్త స్థాపించారు. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ భారతీయ, అంతర్జాతీయ వార్తలను కవర్ చేస్తుంది.
సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అత్యంత భారీ తిమింగలం పేలిపోతుందని..దాని దగ్గరకు ఎవ్వరు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Encounter : జమ్మూకశ్మీరులో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరిలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. రాజౌరీ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చేపట్టారు. గాలిస్తుండగా సైనికులపై ఉగ్రవాదులు కాల్పుల
దేశంలోని మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త వెల్లడించింది. మలేరియా జ్వరాలు రాకుండా ఆర్21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ను వెల్కమ్ ట్రస్ట్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మద్ధతుతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాల
నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.6 వేల కోట్లతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని రూ.1300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారం
భారతదేశంలో తయారైన ఇంద్రి విస్కీ అత్యుత్తమైనదిగా ఎంపికైంది. ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023 విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్లో ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీగా అవార్డు పొందింది...
ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈశాన్య అస్సాం రాష్ట్రంలో అక్టోబర్ 2వతేదీన రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది....