Telugu » National News
రైల్వే సిబ్బంది కృషితో ఆర్థిక ప్రగతిలో పెరుగుదల సాధ్యమైందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఈ నిర్ణయంతో నూతన స్పెషాలిటీ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమమైంది.
సోషల్ మీడియాలో కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ పోస్ట్ చేసే కంటెంట్పై నిఘా ఉంచుతారు.
Serpent Idols in Fisherman nets : కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో మత్స్యకారులు చేపల వేటకోసం వేసిన వలలో రెండు సర్ప విగ్రహాలు బయటపడ్డాయి.
Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో కలకలం చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు చేసిన పనికి పైలట్ హడలిపోయాడు.
కాన్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. అదనపు కట్నం (Dowry Dispute) తేలేదని కోడలిని గదిలో బంధించిన అత్తమామలు.. అందులో పామును వదిలారు.
కాంగ్రెస్ పార్టీ "ఓట్ చోరీ" అంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో తుది ఓటరు జాబితాపై ఉత్కంఠ నెలకొంది.
తన ఫొటోలను ఎడిట్ చేసి, వాటిని అసభ్యకరంగా మార్చి, ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశాడని 23 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. దీంతో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
కుటుంబంలో జరిగిన వేడుకలకు కూడా హాజరుకాలేకపోయామని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురయ్యామని అన్నారు.
"ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. అనేక వస్తువులపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుంది. నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది" అని చెప్పారు.