అనేక రాష్ట్రాలు మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న క్రమంలో..కేరళ రాష్ట్రం ఆపన్నహస్తం అందిస్తోంది. పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. కర్నాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు మెడికల్...
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి లక్షలలో ప్రజలు కరోనా బారిన పడడంతో ప్రభుత్వాలు ఎక్కడిక్కకడ కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి వస్తుంది. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రంగా మారడంతో ఇప్పటికే అక్కడ లాక్ డౌన్...
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది.
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. అటు ఆక్షిజన్ కొరత కూడా ఏర్పడింది. ఈ క్రమంలో సరైన సమయంలో వైద్యం అందక కరోనా...
మా కోళ్లు గుడ్లు పెట్టటం లేదు సార్ ..అంటూ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత ఘటన పూణెలో జరిగింది. అదేంటీ కోళ్లు గుడ్లు పెట్టకపోతే పోలీలేం చేస్తారు? మరీ విడ్డూరం కాకపోతే..అని అనుకోవచ్చు. కానీ...
‘‘మాస్కు..అమ్మ ఒక్కటే మనల్ని కాపాడుతుంటారు’’అంటూ ఓ చక్కటి ఫోటోను పోస్ట్ చేశారు ముంబై పోలీసులు. ఈ ఫోటో చూస్తే వావ్.. ఎంత చక్కటి ఆలోచన ముంబైపోలీసులది అనిపిస్తుంది కచ్చితంగా..మాస్క్, అమ్మను రెండింటి మధ్య పోలికలు ఏమిటో...
తిప్పతీగ.. ఈ పేరు వినే ఉంటారు. ఎక్కువగా పల్లెల్లో చూస్తుంటాం. పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ.. ఏదో పిచ్చి తీగ, ఎందుకూ పనికిరాదు అనుకుని లైట్ తీసుకుని ఉంటారు. కానీ,...
మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రాణవాయువే(ఆక్సిజన్) కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్ బారిన పడి...
ఎస్జీఎం నగర్ లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటుంన్నారు. భర్త ఆటోను తోలుతూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటోంది.
కరోనా టీకాల విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.250 అందిస్తున్న వ్యాక్సిన్లు బందు కానున్నాయి. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.
కరోెనా వ్యాక్సిన్ అమ్మకాలపై సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని ఆమె కోరారు.
18 ఏళ్లు నిండిన వారందరికీ మే 01వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2021, ఏప్రిల్ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని...
కరోనా పరిస్థితులపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు... ఆక్సిజన్, మందుల కొరత, వ్యాక్సినేషన్పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
వైద్య వృత్తి కేవలం ఉపాధి మాత్రమే కాదు, ఏ సంక్షోభంలోనైనా అనుసరించాల్సిన మతం. కరోనా సంక్షోభంలో ఒకరినొకరు దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు భయపడుతుండగా, భోపాల్ లో ఇద్దరు వైద్యులు తమకు కరోనా సోకినప్పటికీ రోగులకు చికిత్స...
1710 doses of Covid-19 vaccine stolen : కరోనా సెకండ్ వేవ్ తో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చిందనే సంతోషం కొన్ని రోజులు కూడా లేకుండాపోయింది. మీకు నన్ను ఖతం చేయటానికి టీకా...
రోనా మహమ్మారి వీర విజృంభణ కొనసాగిస్తుంది. గత ఏడాదికి మించి సెకండ్ వేవ్ మరింత హడలెత్తిస్తోంది. పాత రికార్డులు చెరిపేసేలా దేశంలో రోజు వారీ కరోనా లెక్కలు ప్రజలను వణికిస్తున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతుంటే...
కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది.
నెగెవ్కు చెందిన బెన్ గురియోన్ యూనివర్సిటీ రీసెర్చర్లు డ్రైవింగ్ అనేది మ్యూజిక్ లేకుండా అసాధ్యం..
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా దిగుమతి చేసుకుంటున్న రఫెల్ విమానాలు వరసగా మన సైన్యంలో చేరుతున్నాయి. నేడు ఫ్రాన్స్ నుంచి మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోనున్నాయి.
భారత్ను కరోనా మహాప్రళయం ముంచేస్తోంది. వైరస్ ఉప్పెన దాటికి ఇండియా కకావికలమవుతోంది. ప్రపంచంలో మరే దేశంలో మునుపెన్నడూ లేని విధంగా భారత్లో కరోనా కేసులు రికార్డయ్యాయి.
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
భారత్ లో కరోనా కోరలు చాచింది. ప్రతి రోజు మూడు లక్షలకు చేరువలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఒకటి.. రెండు అవతారాల్లో కరోనా విజృభించగా మూడో అవతారం ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రతిఒక్కరికీ రెమెడెసివర్ ఇవ్వాలని లేదు. కేవలం టెస్టు రిజల్ట్స్ లో డాక్టర్లు ..
వర్క్ ఫోర్స్ 50శాతానికి మించకూడదని సూచించింది. అత్యవసర సేవలు నిర్వహించే వారు కూడా వీలైనంత వరకూ తక్కువ మంది స్టాఫ్ ..
కరోనా కట్డడి కోసం ఐసీఎంఆర్ సహకారంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్..మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు విడుదలయ్యాయి.
కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మందికి, రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
కరోనావైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. బెడ్లు దొరక్క చాలామంది అవస్థలు...
దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న ప్రళయానికి యావత్ భారతావని వణికిపోతోంది. సెకండ్ వేవ్లో రెట్టింపు వేగంతో విస్తరిస్తున్న కరోనా దాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజులకు లక్షల్లో పాజిటివ్...
బీహార్ రాజధాని పాట్నాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కరోనా కలకలం రేపింది.
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలోదేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉంది.
కాగా, వ్యాక్సినేషన్ వేళ కొన్ని సందేహాలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ టీకాలను ఎవరు తీసుకోవాలి? ఎవరు వాయిదా వేసుకోవాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీకాలు ఎవరికి ఇస్తారు? ఏ వయస్సులో వాళ్లు తీసుకోవడం క్షేమదాయకం?...
ఆ దుర్ఘటన గుండెను పిండేసే అంతటి విషాదకర ఘటన అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు.
Jharkhand girl getting robbed and thrashed by facebook lover : ఫేస్ బుక్ లో పరిచయం అయిన స్నేహితులు ప్రేమికులుగా మారారు. మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకున్నారు....
వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొస్తూ కరోనా కరాళ నృత్యాన్ని కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విజృంభణ హడలెత్తిస్తుండగా ఆయా దేశాలు కొన్ని మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.
artist created world smallest statue of lord ram : శ్రీరామ నవమి పర్వదినం రోజున శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా ఒడిశాకు చెందిన ఒక సూక్ష్మ...
దేశంలో కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా వ్యాప్తిస్తున్న తరుణంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై మరోసారి ధ్వజమెత్తారు.
ముంబైలో 51 ఏళ్ల వైద్యురాలు COVID-19 తో మరణించారు. అయితే అంతకుముందు ఫేస్బుక్లో ఓ భావోద్వేగ పోస్టును పంచుకున్నారామె..
దేశమంతటా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా రోజూ రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం(ఏప్రిల్ 20,2021) ఉదయం నుంచి బుధవారం(ఏప్రిల్ 21,2021) ఉదయం వరకు గడిచిన 24...
Muslim Mens Cremate Hindu COVID Victims : ఈ కరోనా కాలం చిత్ర విచిత్రాలకు నెలవుగా మారింది. ఓ చోట మానవత్వం ప్రశార్థకంగా మారుతుంటే మరో చోట మానవత్వంతో పాటు మతసామరస్యం కూడా వెల్లివిరుస్తోంది....
భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా ధాటికి మహారాష్ట్ర అల్లకల్లోలమైపోతోంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూలు, వారాంతంలో లాక్ డౌన్లు, 144 సెక్షన్ విధించినా కరోనా నియంత్రణలోకి రావడం లేదు. పూర్తి లాక్ డౌన్ ఒక్కటే సరైన...
పాతికేళ్ల వివాహిత మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మాదాబాద్ లో చోటు చేసుకుంది.
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. మహారాష్ట్రలో నాసిక్లో ఆక్సిజన్ లీకై తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
DSP Shilpa Sahu : ఛత్తీస్ఘడ్లోని ఓ మహిళా డీఎస్పీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అంతా ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. హ్యాట్సాఫ్ మేడమ్ అంటున్నారు. రియల్ హీరో అని కితాబిస్తున్నారు. ఎందుకో తెలుసా.. మండుటెండుల్లోనూ విధులు...
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది డబ్బు సమస్యను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా డబ్బు కొరతను ఎదుర్కొంటుంటే, ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే..
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నిత్యం లక్షలాది కొత్త కేసులు, భారీగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత ఏ...
కరోనా మ్యుటేషన్లపైనా కోవాగ్జిన్ పని చేస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కోవాగ్జిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని ఐసీఎంఆర్ తెలిపింది.
ప్రతి ఒక్కరిదీ అదే పరిస్థితి. ఎవ్వరికీ బెడ్ దొరకడం లేదని చెప్పారు. చివరికి సొంత ఊరు అయిన ...
fir against pigeon caught near pakistan border : భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పిట్ట వాలినా పెను అనుమానాలకు దారి తీస్తుంది. ఇరుదేశాల సరిహద్దుల్లో అంత భద్రత ఉంటుంది.ఈ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దులో వాలిన ఓ...
బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోస్ ధర 400 రూపాయలకు ఇవ్వనుంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రోజుకి వేలల్లో కేసులు నమోదుతుండడంతో ప్రభుత్వాలు కట్టడి చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కరోనాతో ఆసుపత్రులలో చేరిన రోగులకు పలు రాష్ట్రాలలో సౌకర్యాల కొరత...