Telugu » National News
ఎస్ఐఆర్ ద్వారా నకిలీ ఓట్లను తొలగిస్తారు. రెండో దశలో తెలుగు రాష్ట్రాలు లేవు.
Bus Accident : బస్సు ప్రమాదం సమయంలో ఇద్దరు డ్రైవర్లు సహా 49మంది ఉన్నారు. ఈ బస్సులో దర్శనీయ స్థలాలను సందర్శించడానికి వెళ్లిన వ్యక్తుల బృందం ఉంది.
Sabarimala Gold : శబరిమల ఆలయ బంగారం దొంగతనం కేసులో సిట్ అధికారులు పురోగతిని సాధించారు. కర్ణాటకలోని బళ్లారిలో గల ఒక జ్యువెలరీ షాపు నుంచి..
ఈ వివరాలు రాజ్మార్గ్యాత్ర మొబైల్ యాప్, సంబంధిత ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయి.
కిమ్ చెప్పినట్లు ఎక్కువ కాలం ఒత్తిడికి గురైతే రక్తపోటు అధికమై, రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్పై వచ్చిన ఆకిల్ ఖాన్ అనే వ్యక్తి ఇద్దరు మహిళా క్రికెటర్లను వెంబడించి, వారిలో ఒకరిని అనుచితంగా తాకాడు.
“ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరు? అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. ఇది మా డిమాండ్" అని గెహ్లోట్ అన్నారు.
ప్రస్తుతం ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలోని సిట్ విచారిస్తోంది. మరిన్ని విషయాలు దర్యాప్తులో తేలనున్నాయి.
స్మృతి ఇరానీ పోషిస్తున్న తులసి పాత్రతో బిల్ గేట్స్ వీడియో కాల్లో సంభాషిస్తారు. ఈ ప్రత్యేక ట్రాక్ సుమారు మూడు ఎపిసోడ్ల పాటు కొనసాగుతుందని సమాచారం.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.