Home » National
మహారాష్ట్రలోని ముంబై-పూణె ఎక్స్ప్రెస్వేపై శనివారం ఉదయం బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
ఓటు వేసేందుకు వచ్చి లైనులో నిలబడిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె వెనకే ఉన్న డాక్టర్ వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాపాయం తప్పించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది
ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ దగ్గరికి స్పైడర్ ఉమెన్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ వెంటనే రైడ్ వెళ్దామా అంటూ ఆమె అడుగుతుంది. అతడు వెంటనే ఓకే అంటూ చేతులు కలిపి బైక్పై వెనుక కూర్చోమని అంటాడు.
ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజులలోపు సంబంధిత అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియచేయాలని చెప్పారు.
ఈసారి జరుగుతున్న సార్వత్రిక సమరంలో అయితే గోవా లాంటి రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చు అవుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.
కేరళలోని కన్నూర్లో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్నికలు జరగబోయే లోక్సభ స్థానాలు కీలక రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షణాది రాష్ట్రమైన కేరళలో మొత్తం 20 పార్లమెంట్ నియోజకవర్గాలకు సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు నేటితో ముగిసింది.