-
-
Telugu » National News
-
National News
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. వరుసగా ఊరిస్తూ వచ్చి ఇప్పుడిలా.. లోన్లు తీసుకునే వారికి నిరాశే
February 6, 2026 / 01:22 PM ISTRBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది..? భారీగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు.. ఎక్కువ మంది మహిళలు, బాలికలే..
February 6, 2026 / 12:31 PM ISTDelhi : దేశ రాజధాని ఢిల్లీలో మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో 800మందికిపై తప్పిపోయినట్లు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
భర్తను వాకింగ్కు తీసుకెళ్లి ప్రియుడితో హత్యచేయించిన భార్య.. రోడ్డు ప్రమాదం అంటూ డ్రామా.. పోలీసుల ఎంట్రీతో..
February 6, 2026 / 08:47 AM ISTRajasthan : మేఘాలయ ‘హనీమూన్ హత్య’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరుహా ఘటనను గుర్తుకుతెస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ప్రధాని మోదీపై దాడికి కాంగ్రెస్ ప్లాన్..? లోక్సభ వర్గాల సంచలన ప్రకటన
February 5, 2026 / 07:18 PM ISTఈ సమాచారం రావడంతోనే ప్రసంగించేందుకు మోదీ అందుబాటులోనే ఉన్నప్పటికీ సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని లోక్ సభ వర్గాలు పేర్కొనాయి.
అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీ అరెస్ట్
February 5, 2026 / 01:59 PM ISTఅల్ ఫలాహ్ యూనివర్సిటీ (Al-Falah University) ఛైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
జగన్నాథ రథ చక్రాల్ వస్తున్నాయ్.. అంటూ రాజ్యసభలో కమల్ హాసన్ అద్భుతంగా తొలి ప్రసంగం.. వీడియో..
February 4, 2026 / 10:19 PM IST"ప్రజాస్వామ్య భారతం అనే మహాయంత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. జగన్నాథ రథ చక్రాల్ వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. నేను ఏం చెబుతున్నానో తెలుగు వాళ్లకి అర్థం అవుతుంది" అని అన్నారు.
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు.. ప్రాణాలు తీసిన ఫోన్ పిచ్చి
February 4, 2026 / 07:43 PM ISTగత రెండు మూడు సంవత్సరాలుగా వారు స్కూల్ కి కూడా వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నారు. నిత్యం ఫోన్ చూస్తూ ఉండేవారు.
లాయర్గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దేశ చరిత్రలో తొలిసారి..
February 4, 2026 / 11:03 AM ISTMamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లాయర్గా మారబోతున్నారు.
ట్రంప్ సుంకాల తగ్గింపు.. భారత్లోని రొయ్యల పరిశ్రమకు భారీ ఊరట.. ప్రయోజనాలివే..
February 4, 2026 / 09:04 AM ISTTrump Tariffs : గతంలో భారతదేశం ఉత్పత్తులపై 50శాతం సుంకాలను ట్రంప్ విధించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో అతి ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో రొయ్యల ఎగుమతులు కూడా ఉన్నాయి.
రెండు విమానాలు ఢీ.. ముంబై ఎయిర్ పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం
February 3, 2026 / 11:58 PM ISTఈ ప్రమాద ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.