Telugu » National News
గతంలో మాన్యువల్ ధ్రువీకరణలో మోసాలు, అవినీతి ఎక్కువగా ఉండేవి. అనేక స్థాయుల్లో మధ్యవర్తుల అవినీతి కారణంగా లబ్ధిదారుల నిధులు మాయమయ్యేవి.
బెంగళూరులోని ఇందిరానగర్ "100 ఫీట్ రోడ్డు"లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. స్కోడా మోడల్ కారును డెరిక్ టోనీ (42) అనే వ్యక్తి నడిపాడు.
ఆర్డర్ చేసిన వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. అయితే, అక్కడ పరిస్థితులు చూస్తే అతడికి ఎందుకో డౌట్ వచ్చింది.
కలకత్తా హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ వేసింది.
ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఉందని బయటపడిన తర్వాత విద్యా శాఖ ఆమెను సస్పెండ్ చేసి అనంతరం ఉద్యోగం నుంచి తొలగించింది.
తండ్రి కంటే ముందుగా కొడుకు ఈ లోకాన్ని విడిచి వెళ్లకూడదు. బిడ్డకు వీడ్కోలు చెప్పాల్సిన తల్లిదండ్రుల బాధ మాటల్లో వర్ణించలేనిదన్నారు.
ఆ ఏనుగును తిరిగి అడవిలోకి తరిమివేయడానికి పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాకు చెందిన నిపుణులతో కూడిన అటవీ అధికారుల బృందాలను రంగంలోకి దించారు.
దర్యాప్తుల పేరుతో తమ పార్టీ పత్రాలు, డేటాను స్వాధీనం చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది.
ADR analysis : దేశ వ్యాప్తంగా వరుసగా మూడు సార్లు (2014 ఎన్నికల నుంచి 2024 ఎన్నికలు) ఎంపీలుగా గెలిచిన 102 మంది తమ అఫిడవిట్లో పొందుపర్చిన ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.