-
-
Telugu » National News
-
National News
గ్యాస్ వినియోగదారులకు మరో బిగ్షాక్.. కేంద్రం కీలక నిర్ణయం.. బుకింగ్ గడువు పెరిగింది..
March 9, 2026 / 08:41 PM ISTLPG booking period increased : గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది.
భారత దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా? ఇందులో నిజమెంత? చమురు కంపెనీలు ఏం చెబుతున్నాయి
March 8, 2026 / 06:11 PM ISTమిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన ధరలు పెరిగాయి. ఈ వివాదం ఇంధన మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది.
అల్లుడు క్రికెటర్.. మామ IPS.. సివిల్స్ తొలి ప్రయత్నంలోనే అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ మామ
March 7, 2026 / 06:14 PM ISTVaibhav Suryavanshi Uncle in UPSC : వైభవ్ సూర్యవంశీ కుటుంబం ఆనందంలో ముగిని తేలుతుంది. కారణం అతడి మేనమామ తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ క్రాక్ చేశారు.
వార్ ఎఫెక్ట్.. గ్యాస్ వినియోగదారులకు బిగ్షాక్.. భారీగా పెరిగిన ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
March 7, 2026 / 07:12 AM ISTLPG Price Hike : ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం భారతదేశంలోని సామాన్య ప్రజలపైనా పడుతుంది. గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి.
చమురు కొనేందుకు భారత్కు మరో దేశం అనుమతి అవసరమా? అసలు నిజం ఇదే
March 6, 2026 / 10:00 PM ISTతన ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది భారత్. ఈ పరిస్థితుల్లో ధర, సరఫరా స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ప్రమాదం, దేశీయ ద్రవ్యోల్బణాన్ని సమతుల్యం చేసుకోవాలి.
యూపీఎస్సీ ఫలితాలు.. డాక్టర్ నుంచి టాపర్ గా నిలిచిన అనుజ్ అగ్నిహోత్రి.. అతడి సక్సెస్ సీక్రెట్ ఇదే
March 6, 2026 / 04:43 PM ISTUPSC Topper 2025 Anuj Agnihotri: యూపీఎస్సీ ఫలితాలు విడుదల చేశారు. ఈసారి అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆయన పూర్తి వివరాలు..
కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. 16ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. దేశంలోనే తొలి రాష్ట్రం..
March 6, 2026 / 01:33 PM ISTSocial Media Ban : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు.
ఇండియాపై యుద్ధం ఎఫెక్ట్.. గ్యాస్ ఆపేసిన ఖతార్.. రేట్లు ఏ రేంజ్ లో పెరుగుతాయో..!
March 6, 2026 / 10:13 AM ISTIran vs Israel War : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావం భారతదేశంలో నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది. యుద్ధం కారణంగా ఖతర్ గ్యాస్ సప్లయ్ ఆపేసింది. 40శాతం సప్లయ్ బంద్ అయింది.
వంట నూనెలపై యుద్ధం మంట.. త్వరలో వీటి ధరలుకూడా పెరగబోతున్నాయ్.. ఇప్పుడే కొనేసుకోండి..
March 6, 2026 / 09:21 AM ISTCooking Oil Price Hike : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది. యుద్ధం కారణంగా ఇప్పటికే వంట నూనెల ధరలు పెరిగాయి.. మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్..! కీలక నేత గణపతి లొంగుబాటు?
March 4, 2026 / 11:51 PM ISTఇప్పటికే తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వృద్దాప్యం, అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని టాక్.