Telugu » Crime News
జరిమానా చెల్లించకపోతే ఆస్తులు మొత్తం జప్తు చేస్తామని డీఆర్ఐ హెచ్చరించింది.
బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
బెర్హం పూర్ కి చెందిన సాగర్ ఓ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నాడు. జలపాతం దగ్గర చిత్రీకరణ చేసేందుకు వెళ్లాడు.
నాకు పశ్చాత్తాపం లేదు. నేను ఆమెను చంపలేదు. ఆమె తనంతట తానుగా చనిపోయింది" అని విపిన్ చెబుతున్నాడు. (Noida Dowry Murder Case)
ఆరు కంపెనీలకు మ్యూల్ అకౌంట్లని ఏర్పాటు చేశాడు శ్రవణ్ కుమార్.
దొంగతనానికి వచ్చే ముందు దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో ఇలా పక్కా ప్లాన్తో ఒక పేపర్పై రాసి పెట్టుకున్నా బాలుడు.
బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు.
ఈ భారీ మోసం స్థానికంగా సంచలనం రేపింది. విషయం తెలిసి కస్టమర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్ ను అటెండ్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఫలితంగా భారీగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
కేరళ కొచ్చిలో గ్యాంగ్స్టర్ బిలాల్పై 100కు పైగా కేసులు ఉన్నాయి. 28సార్లు శిక్షలు అనుభవించాడు. ఈ మధ్యనే..