Home » Crime
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూనేవున్నాయి. ఊహించని రీతిలో నిందితులు బయటపడుతున్నారు.
కుటుంబ సభ్యులకు తెలియకుండా తండ్రి ఇతరులకు పెంపకం కోసం ఎలా ఇస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. డబ్బులకు ఆశపడి ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.
Atchutapuram : ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పడానికి కారణం లేకపోలేదు అంటున్నారు పోలీసులు. రూమ్ లో కత్తి, ఇంజెక్షన్, నీడిల్స్ చూస్తే అనుమానం కలుగుతోందన్నారు.
సిద్ధి వినాయక బంగారు షాపులో చోరీ సినిమా స్టైల్లో జరిగిందని.. దొంగలు ఆ సినిమాలను చూసి చోరీ చేశారని సీవీ ఆనంద్ వెల్లడించారు.
Atchutapuram : తమ కూతురి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ నుంచి ప్రేమించుకున్న జంట పెళ్లి చేసుకుంది.
మమ్ హెల్గా మారియా హెంగ్బార్త్ అనే మహిళ ఆరు సంవత్సరాల క్రితం (86 సంవత్సరాల వయస్సులో) మరణించించినట్లు గుర్తించారు. గత ఆరేళ్లుగా హెల్గాకు సంబంధించిన ఏ వివరాలు సరిగా లేవు. కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఆమె తన ఆరోగ్య బీమా కార్డుపై ఎటువంటి క్లెయిమ్ �
జమ్మూకాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బ్రిడ్జిపై నుంచి లోతైన లోయలో పడిపోయింది. ఈ బస్సు అమృత్సర్ నుంచి జమ్మూకాశ్మీర్లోని కత్రాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
TSPSC Paper Leak Case : ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా రమేశ్ సమాధానాలు చేరవేసినట్లుగా విచారణలో వెల్లడైంది.
అతడికి పెట్టిన మటన్ ను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు.
Kurnool : కుమారులిద్దరూ తమను చూసుకోవడం లేదని, ఆస్తి కోసమే తమ వద్దకు వచ్చేవారని లలిత తెలిపిందని పోలీసులు వెల్లడించారు.