Telugu » Crime News
తమ కూతురిని ప్రేమిస్తున్నాడు అన్న కారణంతోనే సాయిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. శ్రీజ తల్లిదండ్రులు సహా కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.
ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అలర్ట్ గా ఉండాలని చెప్పారు.
ఆ మహిళ ఆ లింక్లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా, అది ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగింది.
50 లక్షలు క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షలు RTGS చేస్తామని నమ్మించారు.
సడెన్ గా పీపర్ కనిపించకుండా పోయిందని.. అందుబాటులోకి రాలేదని బంధువులు, సహ ఉద్యోగులు తెలిపారు.
ప్రమాదం జరిగిన తీరు స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
మృతుల్లో 8మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
పైరసీకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు రవి వివరించాడని తెలుస్తోంది.
పాపులారిటీ అతడి తలకు ఎక్కిందని, జకాతి తన గౌరవాన్ని తన చేతులారా నాశనం చేసుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గోదాంలో రెడీ అవుతున్న మరో 45వేల ఎగ్స్ ను సైతం సీజ్ చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.