Telugu » Crime News
గన్మన్ వెపన్ను తీసుకున్న డీసీపీ చైతన్య దొంగలపై కాల్పులు జరిపారు.
వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
ఈ కేసుపై పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడారు. అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణల కింద వారిపై కేసు నమోదు చేశామన్నారు.
15 వయాగ్రా మాత్రలు తెప్పించి కూరలో కలిపి భర్త సురేష్ కు పెట్టింది మౌనిక.
ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పాకాల రైల్వే పోలీసులు.
తరచూ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిoచాలన్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు.
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు 23మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అది జరిగిన రెండేళ్లకు నల్లచెరువు పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమర్నాథ్ను హత్య చేసిన దుండగుల వివరాలు కనుగొన్నారు.
ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చేతులు, కాళ్లు కట్టేసి వాటర్ ట్యాంక్లో పడేశారు మేనమామ, అత్త.
చిత్తూరులోని నగరవనం పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది.