Telugu » Exclusive Videos
బంగారం, వెండి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందా?
రవితేజ హీరోగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర(Mass Jathara)’. శ్రీలీల కథానాయిక. అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో సూపర్ డూపర్ హిట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
ఏపీకి వాయుగుండం ముప్పు.. అతి భారీ వర్షాలు
ఒక్కరోజే రూ.3 వేలు పెరిగిన బంగారం ధర
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. దక్షిణ-మధ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు భా
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించనుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల మేరకు, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అనే ఇద్దరు మాజీ మావోయిస్టు నేతలకు వై క్యాట�
ధరలు పెరిగినా.. బంగారం, వెండిని తెగ కొంటున్న జనం
గోల్డ్ ధరలతో వెండి పోటీ.. సిల్వర్ మంచి చేస్తుందా.. ముంచేస్తుందా?
ఈ ధనత్రయోదశి దేశవ్యాప్తంగా పండుగ శోభను రెట్టింపు చేసింది! కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనాల ప్రకారం, వినియోగదారులు దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర షాపింగ్ చేసి రికార్డు సృష్టించారు. బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, కొన
లక్నోలోని బహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో విజయవంతంగా రూపొందించిన అత్యాధునిక బ్రహ్మోస్ మిసైల్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో భారత సైన్యానికి అప్పగించారు. ఇది భారత రక్షణ రంగానికి ఒక చారిత�