Home » Delhi Liquor Scam
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ శ్రేణులు కవితకు ఘన స్వాగతం పలికాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి భారీ కాన్వాయ్ తో తన నివాసానికి చేరుకున్నారు కవిత.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై గత ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది.
కవిత విచారణకు సహకరిస్తున్నారని, ఆమె ఫోన్లు కూడా ఈడీ స్వాధీనం చేసుకుందని ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇవాళ నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి.. కానీ..
వీరిద్దరు కూడా సుమారు నాలుగున్నర నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు.
ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయంతో కేసీఆర్- పార్టీ కార్యక్రమాలను కూడా..
ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య..
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు.
100 రోజులుగా తీహార్ జైల్లోనే ఎమ్మెల్సీ కవిత