AICC
Telangana Lok Sabha Seats : తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. ప్రకాష్ రాథోడ్ – ఆదిలాబాద్, శ్రీనివాస్ మనే – భువనగిరి, అల్లం ప్రభు పాటిల్ – చేవెళ్ల, ప్రసాద్ అబ్బయ్య – హైదరాబాద్, క్రిస్టోఫర్ తిలక్ – కరీంనగర్, అరిఫ్ నసీం ఖాన్ – ఖమ్మం, పరమేశ్వర నాయక్ – మహబూబాబాద్ నియమించారు.
మోహన్ కుమార మంగళం – మహబూబ్ నగర్, రిజ్వాన్ హర్షద్ – మల్కాజ్ గిరి, బసవరాజ్ మాధవరావు పాటిల్ – మెదక్, పీవీ మోహన్ – నాగర్ కర్నూల్, అజయ్ ధరమ్ సింగ్ – నల్గొండ, సీడీ మేయప్పన్ – జహీరాబాద్, బీఎం.నాగరాజ – నిజామాబాద్ నియమించారు.
విజయ్ నామ్దేవ్ రావ్ – పెద్దపల్లి, రుబి ఆర్ మనోహరన్ -సికింద్రాబాద్, రవీంద్ర ఉత్తంరావు దల్వి – వరంగల్ నియామకం అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ వారి పేర్లను ప్రకటించింది.