Two army jawans killed
East Sikkim : తూర్పు సిక్కిం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు సైనికులు మరణించారు. మంగళవారం రాత్రి నార్త్ సిక్కింలోని సరిహద్దుల్లో వాహనంపై పహరా కాస్తున్న హవల్దార్ ఎస్ మైటీ, నాయక్ పర్వే కిషోర్ లు ప్రమాద వశాత్తూ మృత్యువాత పడ్డారు. (Two army jawans killed) ఇద్దరు జవాన్లు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అత్యంత ధైర్యసాహసాలతో సైన్యంలో విధులు నిర్వర్తించిన ఇద్దరు సైనికుల మృతికి భారత సైన్యం తన ప్రగాఢ సంతాపం తెలిపింది.
IND vs WI 3rd T20 : సూర్యకుమార్ విధ్వంసం.. బోణీ కొట్టిన భారత్.. మూడో టీ20లో విజయం
(line of duty in East Sikkim) దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ ఎస్ మైటీ, నాయక్ పర్వే కిషోర్ ల కుటుంబాలకు భారత సైన్యం ఎక్స్ సోషల్ మీడియా నెట్ వర్క్ లో తోటి సైనికులు తమ సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆర్మీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.