AP State Government : ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యంపై సవరణ

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యానికి సంబంధించి..సవరణ ఉత్తర్వులిచ్చారు.

AP State Government : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యానికి సంబంధించి..సవరణ ఉత్తర్వులిచ్చారు. 2020 నవంబర్ లో ఇచ్చిన కరవు భత్యం ఉత్తర్వుల్లో అదే ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు పదవీ విరమణ చేసి వారికే నగదు రూపంలో బకాయిలను చెల్లిస్తామని, 2021 జూన్‌ నెలాఖరు వరకు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు నగదు రూపంలో బకాయిలను చెల్లిస్తామంటూ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సవరణ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More : టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ: Suspense Continues Over Telangana PCC Chief Post | 10TV News

ట్రెండింగ్ వార్తలు