Mantralayam Srimatam : మంత్రాలయం శ్రీమఠం ప్రాంగణంలో బాలికపై ఉద్యోగి లైంగిక వేధింపులు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణం జరిగింది. శ్రీమఠం ప్రాంగణంలోనే బాలికపై ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Employee sexual harassment on a girl : కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణం జరిగింది. శ్రీమఠం ప్రాంగణంలోనే బాలికపై ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకు చెందిన 12 సంవత్సరాల బాలిక మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చారు.

అక్కడే ఉద్యోగం చేస్తోన్న దామోదర్..  దర్శనానికి వచ్చిన బాలికపై మఠం ప్రాంగణంలోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Harassment On Woman : కోరిక తీర్చమని కార్మికురాలికి వేధింపులు…..!

ఈ మేరకు పోలీసులు అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు దామోదర్ ను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ట్రెండింగ్ వార్తలు