ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 16 నుంచి 23 వరకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను దాదాపు 3.39 లక్షల మందికి విద్యార్థులు రాశారు. ఇందులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఫలితాలను విడుదల చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు మాట్లాడుతూ వివరాలు తెలిపారు. ఇంజనీరింగ్లో 1,95,092 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. ఇంజనీరింగ్లో 75.51 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. అగ్రికల్చర్లో అర్హతసాధించిన వారు 70,352 మంది ఉండగా, ఉత్తీర్ణత శాతం 87.11గా నమోదైంది.
ఇంజనీరింగ్ ర్యాంకులు
అగ్రికల్చర్లో..
AP Summer Holidays : ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు.. స్కూల్స్ రీఓపెన్ ఎప్పుడంటే?