Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మహిళలు దుర్మరణం

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై వానియంబడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu Road Accident

Road Accident Seven Women Died : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మినీ బస్సును ఏచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో మినీ బస్సు రోడ్డు డివైడర్ పై కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7 మంది మహిళలు దుర్మరణం చెందారు.

మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపంలోని చండీయార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

Judge Sujata Car Accident : రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సుజాతకు తీవ్ర గాయాలు.. తన కాన్వాయ్ లో హైదరాబాద్ కు తరలించిన మంత్రి జగదీష్ రెడ్డి

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై వానియంబడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు