1676

    తెలంగాణలో కొత్తగా 1676 కరోనా కేసులు…10 మంది మృతి

    July 16, 2020 / 11:59 PM IST

    తెలంగాణలో కొత్తగా 1676 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 788 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం కరోనా వైరస్ తో 10 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 41,018కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 396కు చేరింది. ఇవాళ 1296 మంద�

10TV Telugu News