Home » 19 MPs
ర్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టారు విపక్షాల ఎంపీలు. దీంతో రాజ్యసభలో గందగోళం నెలకొంది. దీంతో 19మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.