27th December

    విశాఖలో ఏపీ కేబినేట్ భేటీ: సాగర తీరంలో సన్నాహాలు

    December 25, 2019 / 05:08 AM IST

    ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను దాదాపుగా నిర్ణయించేసిన ఏపీ సర్కార్.. ఆ విషయానికి ఆమోద ముద్ర వేయడానికి డిసెంబర్ 27వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై చర్చ జరిపి ఆమోదముద్ర వేసేందుకు �

10TV Telugu News