Home » 2nd Test Mumbai
భారత్ రెండో ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లైర్ చేసింది. దీంతో కివీస్ 540 పరుగులు చేయాల్సి ఉంది. చివరిలో అక్షర్ పటేల్ చెలరేగిపోయి ఆడాడు.