31 deaths

    Covid: కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. ఒక్క రోజులో 16 వేల కేసులు

    July 3, 2022 / 10:07 AM IST

    గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,103 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 31 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,711కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.26. పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉంది.

10TV Telugu News