5500 marshals

    బస్సుల్లో మహిళల రక్షణ కోసం 6వేల మంది పోలీసులు

    September 28, 2019 / 07:38 AM IST

    మహిళ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణకు 5,500 మంది మార్షల్స్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నగరంలో ప్రయాణించే బస్సుల్లో మాజీ హోంగార్డులను మార్షల్స్ గా నియమించనున్నామని..సీఎం క

10TV Telugu News