56.71 percent

    దేశంలో కరోనా నుంచి 2.70 లక్షలు మంది కోలుకున్నారు

    June 25, 2020 / 02:37 AM IST

    దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా ప్రతీరోజు కొత్త కేసుల సంఖ్య 14 వేలకు పైగా ఉంది. దీనితో, కరోనా మహమ్మారి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది

10TV Telugu News