Home » 61 percent
భారతదేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగిపోతున్నాయి. శనివారం వరకు దేశంలో మొత్తం 6,48,315 కేసులు నమోదవగా.. 18,655 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కొత్తగా 22,771 కేసులు నమోదవగా అదే సమయంలో 442 మంది రోగులు మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుత