63 people

    Floods : అసోంను ముంచెత్తిన వరదలు..63 మంది మృతి

    June 20, 2022 / 09:07 AM IST

    ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో రెస్క్యూటీమ్స్‌ నిమగ్నమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్‌తోపాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. డిమా హసావో, గోల్‌పరా, హోజాయ్‌, కమ్‌రూప్‌, కమ్రూప్‌, మోరిగావ్‌ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.

10TV Telugu News