7 Tons Medical Supply

    భారత్‌కు UAE కరోనా సాయం.. 7 టన్నుల వైద్య పరికరాలను పంపింది

    May 3, 2020 / 05:59 AM IST

    కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారతదేశానికి 7 టన్నుల వైద్య పరికరాలను యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పంపిణీ చేసింది. యూఏఈ నుంచి శనివారం (మే 2, 2020) మందుల కంటైనర్‌తో విమానం భారతదేశానికి బయల్దేరింది. కరోనాపై యుద్ధం చేస్తున్న దాదాపు 7వేల మంది వైద్య, ఆరోగ్య

10TV Telugu News