above 45

    ఏప్రిల్-1నుంచి 45ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్

    March 23, 2021 / 03:40 PM IST

    దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్న‌వారికి మాత్ర‌మే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విష‌యం తెలిసిందే.

10TV Telugu News