Home » Aishwarya Rajinikanth
ఐశ్వర్యా రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ‘లాల్ సలామ్’ మూవీలో మొయ్దీన్ భాయ్ అనే పాత్రలో రజినీకాంత్ సరికొత్త అవతారంలో కనిపించి అందరినీ స్టన్ చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. దాదాపు 3.60 లక్షల విలువైన డైమండ్స్ అండ్ గోల్డ్ చోరీకి గురైనట్లు సమాచారం. ఈ ఘటన గురించి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య చెన్నైలోని తేనంపేట పోలీసులకు పిర్యాదు చేసింది. దీని పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 381
సూపర్ స్టార్ రజినికాంత్ కూతురు 'ఐశ్వర్య రజినీకాంత్' మరోసారి దర్శకత్వ బాధ్యతలు తీసుకోనుంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన '3' సినిమాతో దర్శకురాలిగా మొదటిసారి మెగా ఫోన్ పట్టుకోగా, ఇప్పుడు తన కెరీర్ లో మూడో సినిమాను తెరకెక్కించబోతుంది. అయితే ఈ సినిమా�
రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ మరోసారి మెగా ఫోన్ పట్టనుంది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో ఐశ్వర్య దర్శకురాలిగా కొత్త సినిమాని ప్రకటించారు. తమిళ హీరోలు.........
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ డైరెక్షన్లో ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. అయితే, జైలర్ సినిమా రిలీజ్ కాకముందే రజినీకాంత్ మరో సినిమాలో కనిపించబోతున్నట్లు కో�
తమిళ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్య కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు. ధనుష్-ఐశ్వర్యలని కలపడానికి రెండు కుటుంబాలు ఎంతగానో ప్రయత్నించినా............
ధనుష్ ఐశ్వర్యలకు యాత్ర, లింగ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా పెద్ద కొడుకు యాత్ర స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ కపుల్ హాజరయ్యారు. యాత్ర స్కూల్ లో స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. దీని కోసం వీరిద్దరూ..............
కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులో అత్యధిక ట్యాక్స్ కడుతున్నందుకు ఐటీ డిపార్ట్మెంట్ ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రజినీకాంత్ ని సత్కరించాలని.....
18ఏళ్లు కలిసున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇలా సడెన్ గా విడిపోతున్నట్టు ప్రకటించి, ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చారు ఐశ్వర్య, ధనుష్. నిజానికి ఐశ్వర్య, ధనుష్ ముందు ఫ్రెండ్స్..
విడాకులు అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా.. ఇంకా సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ధనుశ్ పేరు తీసేయలేదు ఐశ్వర్య. ఇప్పుడు చూస్తే, ఐశ్వర్యను ఫ్రెండ్ అంటున్నాడు ధనుశ్. ఫ్యాన్స్ కేమి..