andhra pradeshCm

    ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ : భారీగా పెరిగిన చార్జీలు..!!

    February 10, 2020 / 07:02 AM IST

    ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ చార్జీలు పెంచుతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా..500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలు  కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర�

10TV Telugu News