Home » andhra prdadesh
విశాఖపట్నం, అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరినగర్ ప్రాంతంలోని చెక్కుడు రాయి భవనం వద్ద గురువారం నాడు మృతి చెందిన దివ్య(22)అనే యువతిని కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున�