Home » Ap Govt Bulletin
విదేశాల నుంచి వచ్చిన వారు నిబంధనలు పాటించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం సూచించింది. వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసు జారీ చేయబడుతుందని వెల్లడించింది. ఈ మేరకు 2020, మార్చి 19వ తేదీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీనిని అతిక్రమించిన వారికి