Artillery Fire

    15మందికి పైగా హతం: మరోసారి ఉగ్రవాద క్యాంపులపై భారత ఎటాక్

    October 20, 2019 / 08:27 AM IST

    ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో భారత సైన్యం దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ లోని కశ్మీర్‌లో ఉగ్రవాదులపై దాడులు చేశారు. తంగ్ధార్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్ బలగాలు విరుచుకుపడ్డాయి. �

10TV Telugu News