Ashwathama Reddy. TSRTC JAC Convenor

    సమ్మె కొనసాగుతుంది : బెదిరింపులకు భయపడం

    November 5, 2019 / 08:39 AM IST

    ఆర్టీసీ కార్మికుల న్యాయ పోరాటాన్ని నీరు గార్చటానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ఎత్తుగడలకు మోసపోవద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కోరారు. మంగళవారం(నవంబర్ 5,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు విపక్ష నాయకులు, ట్రేడ్ యూనియన్ల నాయకులతో సమా�

10TV Telugu News