at the Parliament wearing a mask

    కరోనా ఎఫెక్ట్..మాస్క్ పెట్టుకుని పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ 

    March 4, 2020 / 10:09 AM IST

    కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహ్మమ్మారి  ప్రపంచాన్ని కబాడీ ఆడేసుకుంటోంది. దీని పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా ఎఫెక్ట్‌ భారత పార్లమెంట్‌కు పాకింది. చాలా మంది ఎంపీలు కరోనా ఎఫెక్ట్�

10TV Telugu News