bhadraadri new kudukudem

    అసలేం జరిగింది : యువజంట సజీవ దహనం

    March 19, 2019 / 04:29 AM IST

    కొత్తగూడెం : ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువజంట మంటల్లో సజీవంగా దహనమయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో సంచలనం సృష్టించింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా�

10TV Telugu News