BIRRD hospital

    బర్డ్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓపీ సేవలు పునః ప్రారంభం

    May 2, 2020 / 03:12 PM IST

    తిరుపతి లోని బర్డ్  ఆసుపత్రిలో మే 4 సోమవారం నుంచి ఓ పీ సేవలు పునః ప్రారంభించాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది. లాక్డౌన్ నుంచి ఓ పీ సేవలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు నిచ్చిన నేపధ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.   దీంతో మే4 సోమవారం ఉదయం 8 గ

10TV Telugu News