Home » Cabinet Secretary meeting
భారత దేశంలో సోమవారం (ఏప్రిల్ 5)న 55.11 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే రికార్డు స్థాయిలో కొత్త కరోనాకేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో వారాంతాలలో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.