Home » Capital Farmers Movement
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా పర్యటిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎంపీ కేశ