Capitals

    భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి: జీవీఎల్‌

    December 18, 2019 / 07:20 AM IST

    అసెంబ్లీలో జగన్ మాటలను బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చే అవకాశం ఉందని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్

10TV Telugu News