Centre's COVID-19 economic package

    కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ పేదలకు పనికిరాదు: చిదంబరం 

    May 13, 2020 / 03:38 PM IST

    కేంద్రం ప్రకటించిన కోవిడ్ -19 ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశ�

10TV Telugu News