Home » challenging the Parishad elections
ఏపీ పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసీ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ జనసేన హౌస్మోషన్ పిటిషన్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరింది.