Home » Chandrababu Naidu on chennupati
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న టీడీపీ ఏపీ కార్యదర్శి చెన్నుపాటి గాంధీని ఇవాళ చంద్రబాబు పరామర�