Chief Minsiter

    కొలువు దీరిన కొత్త మంత్రులు

    February 19, 2019 / 06:43 AM IST

    హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర కేబినెట్ విస్తరణ రాజ్ భవన్ లో మంగళవారం వైభవంగా జరిగింది. గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహాన్ 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.   ముఖ్యమంత్రితో సహా ఇప్పుడు తెలంగాణా కేబినెట్ 12 కి చేరింది. సీఎం కేసీఆర్‌ నుంచి వచ్

10TV Telugu News