Covid in Punjab

    సెకండరీ స్కూళ్లో 12మంది టీచర్లకు కరోనా.. ఒక టీచర్ మృతి

    January 24, 2021 / 04:35 PM IST

    Teacher dies of Covid in Punjab : పంజాబ్‌లో కరోనాతో టీచర్ మృతిచెందారు. లుథియానాలోని జాగ్రాన్ లో ఘాలిబ్ కాలన్ గ్రామంలోని సీనియర్ సెకండరీ స్కూల్ టీచర్ తేజేందర్ కౌర్ (40) కరోనాబారినపడి మరణించారు. దయానంద్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటిల్ (DMCH)లో చికిత్స పొందుతూ మరణించినట�

10TV Telugu News