Home » Daughter Murder Mother For Property
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఘటన కేసులో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. సొంత కూతురే ఆస్తి కోసం భర్తతో కలిసి తల్లిని హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. దుండగులు ఇంట్లోకి రావడానికి తలుపులు తీసింది కూడా కూతురేనని విచారణలో తేలింది.