Dog Walk

    Dog Walk : కాలినడకన తిరుపతికి వీధికుక్క… ఎందుకు వెళ్లిందంటే?

    April 12, 2021 / 08:28 AM IST

    పాలు పోశారన్న విశ్వాసంతో ఓ శునకం ఇద్దరు భక్తులతో జంగారెడ్డిగూడెం నుంచి తిరుపతికి 620 కిలోమీటర్లు కాలినడకన తోడు వెళ్లింది. వివరాలు ఇవి.. జంగారెడ్డిగూడెంకు చెందిన ముడి ప్రతాపరెడ్డి, అతని స్నేహితుడు పైడి రవి మార్చి 15న కాలినడకన తిరుమల బయలుదేరారు

10TV Telugu News