Home » Durantho Express
ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేట్ వద్ద ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున దురంతో ఎక్స్ ప్రెస్ రైలు బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం నుజ్జునుజ్జు అయింది.