Home » Effective from May 1st
కరోనా టీకాల విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.250 అందిస్తున్న వ్యాక్సిన్లు బందు కానున్నాయి. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.