Home » Elections
Telangana Graduates’ MLC Elections : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయగా.. టీఆర్ఎస్ తాజాగా అభ్యర్థిని ఖరారు చేసింది. అనూహ్యంగా పీవీ నరసింహారావు కూతుర్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీజేప
new problem for trs: తెలంగాణలో టీఆర్ఎస్ కు కొత్త చిక్కు వచ్చి పడింది. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాం అనే ఆనందం కంటే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలే ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం ఇచ్చిన ట్విస్ట్ కమలదళానికి బ్రహ్మా�
Elections have been stopped in 274 panchayats : ఏపీలో 274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలున్నాయి. తొలి విడతలో 3,249 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల
MLC Schedule Released : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గాను..కేంద్ర ఎన్నికల సంఘం..2021, ఫిబ్రవరి 11వ తేద�
Goreti Venkanna Singing Song : అందరూ ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూసిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక ముగిసిపోయింది. మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికకాగా..డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ బలపర్చిన మేయర్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతు పలికిం�
GHMC mayor : గ్రేటర్ మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై గులాబీ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. జనరల్ మహిళకు స్థానం రిజర్వు కావడంతో అదృష్టం వరించే ఆ మహిళామణి ఎవరన్న దానిపై చర్చ జోరుగా సాగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా రాకపోవడంతో.. గులాబీ �
Elections for the first time : కర్నూలు జిల్లా నంద్యాల మండలం భీమవరంలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ 1956లో ఏర్పాటు కాగా.. ప్రతి సారి గ్రామస్తులంతా ఒకేతాటిపై ఉండి ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చారు. 65 సంవత్సరాలుగా ఊరి వారంతా ఒకే మాటపై ఉంటున్నారు. కానీ ఈసారి మా�
Panchayat and nominations in AP : ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉసంహరణ గడువు 2021, ఫిబ్రవరి 04వ తేదీ గురువారం ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికాగానే.. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను అ
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కెలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అ
ap panchayat elections : ఉద్రిక్తతల నడుమ ఏపీలో తొలిదశకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఆదివారం సాయంత్రంతో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తయ్యింది. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో చాలా ప్రాంతాల్లో రాత్రి వరకు నామినేషన్లను అధి�