ex-crickter

    మాజీ క్రికెటర్ హత్య కేసు-కొడుకే నిందితుడు

    June 10, 2020 / 12:32 PM IST

    కేరళ మాజీ రంజీ క్రికెటర్‌ కె.జయమోహన్‌ తంపి(64) హత్య కేసును పోలీసులు చేధించారు. మద్యం మత్తులో సొంత కుమారడు  అశ్వినే ఈ ఘాతకానికి ఒడిగట్టాడని పోలీసులు  తెలిపారు. ఈ మాజీ క్రికెటర్‌ సోమవారం  జూన్8వ తేదీ ఉదయం అనుమానస్పద స్థితిలో ఇంట్లో శవమై కనిప�

10TV Telugu News