fake pass books

    నకిలీ పాసు పుస్తకాలతో రూ.2 కోట్లు కాజేశారు

    February 4, 2021 / 03:35 PM IST

    2 crore rupees fraud with fake pass books : పెద్దపల్లి జిల్లాలో ఘరానా మోసం జరిగింది. నకిలీ పాసు పుస్తకాలతో సుమారు 2 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామగిరి, ముత్తారం మండలానికి చెందిన 153 మంది రైతులు 2016-18 మధ్య నకిలీ పుస్తకాలతో తెలంగాణ గ్రామీణ బ్యాంక

10TV Telugu News